బాలికలకు మద్యం తాగించి అఘాయిత్యం

289377చూసినవారు
బాలికలకు మద్యం తాగించి అఘాయిత్యం
నరసరావుపేటలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలను మభ్యపెట్టి మద్యం తాగించి రాత్రంతా నిర్బంధించారు. 8వ తరగతి చదువుతున్న బాలికకు, 17 ఏళ్ల బాలుడికి మధ్య లైంగిక సంబంధం ఉంది. బాలుడు తన స్నేహితుడితో కలిసి బాలికతో పాటు ఆరో తరగతి చదువుతున్న మరో బాలికను బుధవారం తమ గదికి పిలిపించుకున్నారు. కూల్ డ్రింక్ లో మద్యం కలిపి వారు మత్తులోకి చేరుకోగానే ఇద్దరూ లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్