భారత్ బంద్‌లో విషాదం.. రైతు మృతి

1084చూసినవారు
భారత్ బంద్‌లో విషాదం.. రైతు మృతి
తమ డిమాండ్ల సాధనకోసం రైతులు చేపట్టిన ర్యాలీలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా సహా వివిధ రైతు సంఘాలు నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో శంభు సరిహద్దు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న రైతుకు గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. సమీప ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్