విద్యార్థులకు గుడ్ న్యూస్

79చూసినవారు
విద్యార్థులకు గుడ్ న్యూస్
విద్యార్థుల పౌష్టికాహారంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటివరకూ అందించిన మధ్యాహ్న భోజనాన్ని మరింత రుచికరంగా అందించాలని నిర్ణయించింది. స్టార్ హోటల్ ఫుడ్ పెట్టాలని కసరత్తు చేస్తోంది. స్కూళ్లల్లో మధ్యాహ్న భోజనం వండే మహిళలకు స్టార్ హోటళ్లలో పని చేసే చెఫ్‌లతో శిక్షణ ఇప్పిస్తోంది. ఆయా వంటకాలపై మహిళలకు విజయవాడలోని తాజ్ హోటల్ చెఫ్‌లు ట్రైనింగ్ ఇస్తున్నారు.

సంబంధిత పోస్ట్