సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసేవారినిఎన్నుకోవాలి: యూటీఎఫ్

84చూసినవారు
నిరుద్యోగ సమస్యపై పోరాటాలు చేసే నాయకులను చట్టసభలకు పంపాలని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఎస్. ఎస్ ప్రసాద్ సూచించారు. త్వరలో జరగనున్న కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. ఇందు కోసం నవంబర్ ఆరవ తేదీ లోగా డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలన్నారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్