గుంటూరు జిల్లాలో నేడు తెరుచుకోనున్న పాఠశాలలు

67చూసినవారు
గుంటూరు జిల్లాలో నేడు తెరుచుకోనున్న పాఠశాలలు
గుంటూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా మూతపడిన పాఠశాలలు బుధవారం తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు విధులకు హాజరు కావాల్సి ఉండగా, విద్యార్థులకు ఎటువంటి తరగతులు నిర్వహించరాదని జిల్లా విద్యాశాఖాధికారి పి. శైలజ తెలిపారు. అన్ని పాఠశాలల్లో విధులకు హాజరైన ఉపాధ్యాయులు వర్షాల కారణంగా ఎక్కడైనా గోడలు దెబ్బతినడం, ఇతర ఇబ్బందులు తదితరాలను పరిశీలించాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్