వరద బాధితులకు కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ

76చూసినవారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం వద్ద విజయవాడలోని వరద బాధితులకు కూరగాయలు, నిత్యావసర సరుకుల వాహానాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి జెండా ఊపి పంపారు. ఈ సందర్భముగా గళ్ళా మాధవి మాట్లాడుతూ ఆపద సమయంలో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి, తమ తోచిన విధముగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. ఈ సంద్భంగా దాతలైన 29వ డివిజన్ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్