నల్లపాడులో ఇద్దరు దొంగలు అరెస్ట్

54చూసినవారు
చెడు వ్యసనాలకు బానిసలుగా మారి తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను నల్లపాడు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 కేజీల వెండి, 28 గ్రాముల బంగారం, 3 ద్విచక్రవాహనాలు మొత్తం రూ. 10లక్షలు విలువైనవి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్. డీ. పీ. ఓ పి. మల్లిఖార్జునరావు నల్లపాడు స్టేషన్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి నిందితుల వివరాలను వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్