జి బి సి రోడ్డుపై వాహనాలు తనిఖీ..

1553చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ములుకుదురు గ్రామ శివారు నండూరు అడ్డరోడ్డు వద్ద గురువారం పొన్నూరు రూరల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. అనుమానాస్పద వాహనాలు ఆపి తనిఖీలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అక్రమ మద్యం, నగదు తరలిపోకుండా కట్టుదిట్టమైన తనిఖీ చేస్తున్నట్లు రూరల్ ఎస్సై భార్గవ్ మీడియాకు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్