పలు గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల..

56చూసినవారు
పలు గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల..
చేబ్రోలు మండలం గొడవర్రు, శలపాడు గ్రామాలలో శనివారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ నీట మునిగిన పొలాలను పరిశీలించారు. గత వైకాపా ప్రభుత్వo పంట పొలాలకు ప్రధానమైన మురుగునీరు, పంటనీరు కాలువలను మరమ్మత్తులు చేయకపోవడం వలన విపత్తుల సమయంలో మురుగునీరు బయటకు పంపించుకోవాలన్నా కాలువలు మరమ్మత్తులు లేకపోవడం వల్ల నేడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతులు పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్