పంట పొలాలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి..

70చూసినవారు
పంట పొలాలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి..
పొన్నూరు మండలంలో శుక్రవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్న వెంకటేశ్వరరావు వ్యవసాయ అధికారులతో కలిసి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. వెల్లలూరు , మునిపల్లె, బ్రాహ్మణ కోడూరు, జూపూడి, దోప్పలపూడి, మన్నవ గ్రామాలలో పర్యటించి రైతులతో మాట్లాడుతూఒక ఎకరానికి కార్భనిజం మ్యాంగోజబ్ కలిగివున్న శిలీంద్ర నాశిని మందును 400 గ్రా. ఫార్మాలేషన్ నెంబర్ 4తో కలిపి 200 లీటర్ల నీటితో కలిపి పిచికారి చేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్