వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే శ్రావణ్

51చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సోమవారం విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. విజయవాడ సింగినగర్ లో వరద ప్రభావిత కాలనీల్లో తిరిగి జరిగిన నష్టాన్ని బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు వరదకు అన్నీ కోల్పోయామని ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్