బొడ్డువానిపాలెం గ్రామంలో "పొలం పిలుస్తోంది" కార్యక్రమం

73చూసినవారు
బొడ్డువానిపాలెం గ్రామంలో "పొలం పిలుస్తోంది" కార్యక్రమం
కొరిశపాడు మండలం, బొడ్డువానిపాలెం గ్రామంలో మంగళవారం "పొలం పిలుస్తోంది" కార్యక్రమం నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయంలో రైతులు అనుసరించాల్సిన నూతన పద్ధతులు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడులు సాధించే విధంగా రైతులకు అవగాహన కల్పించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతులు, సూపర్వైజర్లు, వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్