దీపావళి పండుగకు 3 ఉచిత సిలిండర్ పథకం అమలు: మంత్రి గొట్టిపాటి

61చూసినవారు
దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అక్క, చెల్లెమ్మలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తున్నట్లు, గురువారం అద్దంకిలో, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి. రవికుమార్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. అద్దంకి నియోజకవర్గం అభివృద్ధికి రూ. 40 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కలను నెరవేర్చటమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్