టిడిపిపై ఆరోపణ చేయడం సరికాదు

1895చూసినవారు
వైయస్సార్ పార్టీ వాళ్లు పెన్షన్ల పంపిణీ టిడిపి అడ్డుకుందంటూ ఆరోపణలు చేయటం సరికాదని అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సోమవారం రాత్రి అద్దంకిలో మీడియా ద్వారా తెలియజేశారు. సచివాలయ ఉద్యోగస్తులతో ఎందుకు పెన్షన్లు పంపిణీ చేయలేదని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఇంటికే పెన్షన్లు అందజేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్