గుంటూరులో సందడి చేసిన ఆయ్ చిత్ర యూనిట్

58చూసినవారు
'ఆయ్' సినిమా బృందం విజయోత్సవ యాత్ర సోమవారం గుంటూరుకి చేరింది. ఈ సందర్భంగా గుంటూరు ఫీనిక్స్ మాల్ ఫుడ్ కోర్టులో ఆయ్ చిత్ర యూనిట్ సందడి చేశారు. అనంతరం కేక్ కట్ చేసి మైత్రి సినిమాస్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. కార్యక్రమంలో ఆయ్ సినిమా హీరో నార్నియా నితిన్, హీరోయిన్ నయాన సారిక, డైరెక్టర్ అంజితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్