నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ వేళల మార్పు

84చూసినవారు
నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ వేళల మార్పు
లింగంపల్లి నుంచి సికింద్రాబాద్, గుంటూరు మీదుగా తిరుపతి వెళ్లే నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ (12734) రైలు వెళ్లే సమయం మారిందని రైల్వే అధికారులు గురువారం తెలిపారు. ఈ రైలు లింగంపల్లిలో 17. 30 గంటలకు బయలుదేరి, సికింద్రాబాద్ 18. 05, నడికుడి 20. 34, పిడుగురాళ్ల 20. 54, సత్తెనపల్లి 21. 22, గుంటూరు 22. 55, తిరుపతి 05. 55 చేరుతుందన్నారు. నవంబర్ 1 నుంచి ముందస్తు రిజర్వేషన్ గడువును 120 నుంచి 60 రోజులకు తగ్గించారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్