మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు రాఖీ కట్టిన కార్పొరేటర్లు

60చూసినవారు
మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు రాఖీ కట్టిన కార్పొరేటర్లు
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయంలో సోమవారం రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు వైసీపీ మహిళా కార్పొరేటర్లు, ఇతర మహిళా వైసీపీ నాయకులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

సంబంధిత పోస్ట్