నంబూరు శంకర్రావు కాన్వాయ్ పై దాడిని ఖండించిన జగన్

62చూసినవారు
తెలుగుదేశం పార్టీ అరాచకాలకు తెగబడుతోందని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. గుంటూరు జైలు వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద బాధితులకు అండగా నిలబడటానికి బయల్దేరిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కాన్వాయ్ పై దాడి చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం మాట్లాడటానికి కూడా వీల్లేకుండా టీడీపీ ప్రవర్తిస్తోందని జగన్ ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్