వైసీపీ కార్పొరేటర్ల రాజీనామా

51చూసినవారు
వైసీపీ కార్పొరేటర్ల రాజీనామా
గుంటూరులో జిల్లాలో వైసీపీ నుంచి వలసలు పెరిగాయి. ఇప్పటికే వైసీపీ పార్టీ నుండి పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు పార్టీని విడి టీడీపీలో చేరారు. తాజాగా గుంటూరులోని 8,13,18,56 డివిజన్లకు చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్ల పార్టీకి రాజీనామా చేశారు. ఆ నలుగురు కార్పొరేటర్లు జనసేనలో చేరనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్