గుంటూరులో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం

79చూసినవారు
దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని భారతీయ జనతా పార్టీ నేతలు సూచించారు. ఈ మేరకు కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం గుంటూరులో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ జాతీయ పతాకాన్ని చేతబూని నగరంలో ప్రదర్శన చేపట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేంద్ర, ఇతర నేతలు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ సేవ కోసం యువత ఆర్మీలో చేరాలని నేతలు సూచించారు.

సంబంధిత పోస్ట్