ఎన్ఎంఎంఎస్ పరీక్షకు ఈనెల 24వరకే గడువు

51చూసినవారు
ఎన్ఎంఎంఎస్ పరీక్షకు ఈనెల 24వరకే గడువు
గుంటూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించనున్న జాతీయ(ఎన్ఎంఎంఎస్) పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 24తో గడువు ముగుస్తుందని గుంటూరు జిల్లా విద్యా శాఖాధికారి పి. శైలజ గురువారం తెలిపారు. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్