పిడుగురాళ్ల లో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

66చూసినవారు
పిడుగురాళ్ల సమీపంలో మాచర్ల నుంచి గుంటూరు వెళుతున్న రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైలు కిందపడి కాళ్లు పూర్తిగా వేరైపోయాయి. మృతుని వివరాలు తెలిసినవారు రైల్వే అధికారులను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్