పిడుగురాళ్లలో కనకదుర్గమ్మకు ప్రత్యేక అభిషేకాలు

68చూసినవారు
పిడుగురాళ్ల పట్టణంలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో శ్రావణ మంగళవారం సందర్భంగా వివిధ రకాల పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. మహిళలు కలిసి బిందెలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్