మాచర్ల మున్సిపాలిటీ టీడీపీ కైవసం

550చూసినవారు
మాచర్ల పురపాలక సంఘం అభివృద్ధి ఎజెండాగా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. శుక్రవారం వైసీపీకి చెందిన 16మంది కౌన్సిలర్లతో పాటు వైస్ ఛైర్మన్ పోలూరి నరసింహారావు టీడీపీలో చేరారు. టీడీపీ బలం 17కు చేరటంతో, మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. ఇదే సమయంలో ఛైర్మన్ గా పోలూరి నరసింహారావును ఎన్నుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 31 మంది వైసీపీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్