పిడుగురాళ్ల: పెద్ద కాలువలో ఒక్కరు గల్లంతు

53చూసినవారు
పిడుగురాళ్ల మండలం జూలకల్లులో పెద్ద కాలువలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైన ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. అయ్యప్పమాల ధరించిన పాడిబండ్ల కిట్టు, గుదే శ్రీను స్నానానికి దిగారు. అయితే కాలువలో శ్రీను (25) ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికుడు పాటిబండ్ల కిట్టుని తాడు సహాయంతో కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఒక్కరు మాత్రం కాలువలో కొట్టుకుపోయారు

సంబంధిత పోస్ట్