రెంటచింతల: మద్యం షాపులు గెలుచుకుంది వీరే..

51చూసినవారు
రెంటచింతల: మద్యం షాపులు గెలుచుకుంది వీరే..
రెంటచింతల మండలంలోని రెండు మద్యం షాపులకు లాటరీ పద్ధతిలో గెలుపొందిన అభ్యర్థుల వివరాలను ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం ప్రకటించారు. ములి గీతారెడ్డి, వెన్న శ్రీనివాసరెడ్డిలు లాటరీ పద్ధతి ద్వారా తీసిన డ్రాలో మద్యం దుకాణాలను గెలుచుకున్నారని అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు పత్రాలను అభ్యర్థులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్