న్యాయం కోసం కథంతొక్కిన ఎయిమ్స్ విద్యార్థులు

53చూసినవారు
కోల్‌కత్తాలోని ఆర్‌జీకర్ మెడికల్‌ కళాశాలలో పీజీ చదువుతున్న వైద్యవిద్యార్థినిని అత్యాచారం చేసి హత్యచేయడం దారుణమైన ఘటనని దీనిని ప్రతిపౌరుడు ఖండించాలని మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు కోరారు. ఆదివారం మంగళగిరి అంబేద్కర్ సెంటర్ వద్ద శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొవ్వోత్తులతో సంఘీభావం వ్యక్తంచేశారు. వైద్యులు, వైద్య విద్యార్థులు మాట్లాడుతూ నింధితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్