మంగళగిరి జనసేన కార్యాలయానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే

85చూసినవారు
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి గురువారం మధ్యాహ్నం ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన భేటీ కానున్నారు. భేటీ అనంతరం జనసేనలో ఎప్పుడు చేరేదో తెలిసే అవకాశం ఉంది. కాగా ఈనెల 22న జనసేన పార్టీలో ఉదయభాను చేరుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ తో భేటీ తరువాత పూర్తి వివరాలు బహిర్గతమవుతాయి.

సంబంధిత పోస్ట్