అధికారుల బదిలీలపై సమీక్ష నిర్వహించిన పవన్

57చూసినవారు
అధికారుల బదిలీలపై సమీక్ష నిర్వహించిన పవన్
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పూర్తయిన బదిలీలపై పేషీ అధికారులతో సమీక్షించారు. డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్స్, జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ సీఈఓ, డీఎల్డీఓ బదిలీల ప్రక్రియలో నిబంధనలను అనుసరించడం, మాతృ శాఖలో ఉన్న అధికారులకే పోస్టింగ్స్ ఇవ్వడం చెప్పుకోదగిన పరిణామని పవన్ అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్