ప్రజలకు అధికారులు ఎప్పుడు అందుబాటులో ఉండాలి: మంత్రి లోకేష్

65చూసినవారు
మంగళగిరి చరిత్రలో ఎప్పుడు రాని విధంగా వర్షం రావడం నిన్న అందరం చూశామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆదివారం కార్పొరేషన్ అధికారులతో మంత్రి ప్రస్తుత పరిస్థితులపై రివ్యూ సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ. గత ప్రభుత్వం పూడికతీత పనులు చేయకపోవడంతో వర్షపు నీరు నిల్వ ఉందని, యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టి వర్షపు నీరు ఇళ్లలోకి రాకుండా చేశామన్నారు.

సంబంధిత పోస్ట్