హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

52చూసినవారు
హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ఈనెల 30వ తేదిన రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్య మంత్రి కె. పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఆద్వార్యములో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా నరసరావుపేటలోని జేఎన్టీయూ కాలేజ్ ప్రాంగణంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వారి పర్యటన ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఎస్పీ కంచి శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. హెలి ప్యాడ్ , గ్రౌండ్ ను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్