కేసుల దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలి: ఐజీ త్రిపాఠి

64చూసినవారు
కేసుల దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలి: ఐజీ త్రిపాఠి
నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం వారు నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోక్సో కేసులు, మహిళలపై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రాపర్టీ, తదితర కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్