నరసరావుపేట రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలి: సీపీఐ

58చూసినవారు
పల్నాడు జిల్లా, నరసరావుపేట రైల్వే స్టేషన్ను మరింత అభివృద్ధి చేయాలని, రైల్వే రోడ్డును 2 లైన్లుగా విస్తరింపజేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రాంబాబు డిమాండ్ చేశారు. ఆదివారం నరసరావుపేట రైల్వే స్టేషన్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా రైల్వే స్టేషన్ అభివృద్ధికి నోచుకోక. అధికారులు పూర్తిగా విఫలం చెందారని తక్షణమే అభివృద్ధి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్