నిందితులను ఉరి కంభం ఎక్కించాలి

81చూసినవారు
కోల్ కత్తాలో వైద్య విద్యార్థినిపై హాత్యాచారం చేసిన నిందితులని ఉరి కంభం ఎక్కించాలని గురువారం సీపీఐ కార్యదర్శి సీహెచ్ సత్యనారాయణ రాజు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా రొంపిచర్లలో ర్యాలీ నిర్వహించి, 30 నిమిషాల పాటు విద్యార్థులతో కలసి రోడ్లపై బంద్ పాటించారు. కార్యక్రమంలో అంజిరెడ్డి, మధుసూదన్, మోహన్ రావు, రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్