రొంపిచర్ల మండలంలో కుండపోత వర్షం

76చూసినవారు
రొంపిచర్ల గ్రామంలో ఆదివారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. దీంతో ప్రధాన కూడలిలో వర్షపు నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. గ్రామాల్లోని వీధుల్లో వర్షం నీరు భారీగా చేరింది. కొద్దిరోజుల నుంచి మండలంలో వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో తంగడిపల్లి మేజర్, ఓగేరువాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వర్షాలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్