ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

64చూసినవారు
నరసరావుపేట పట్టణంలో ట్రాఫిక్ సీఐ రమేశ్ బాబు శివుని బొమ్మ సెంటర్ లో ట్రాఫిక్ ను మంగళవారం పరిశీలించారు. పట్టణంలోని శివుని బొమ్మ సెంటర్ లో వాహనదారులకు నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లలో ఆక్రమణల తొలగింపుపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డుపై అక్రమంగా వాహనాలను నిలపవద్దని తెలిపారు.

సంబంధిత పోస్ట్