ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షల విరాళం

77చూసినవారు
ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షల విరాళం
పెద్దకూరపాడులోని శ్రీ కాకతీయ విద్యాసంస్థల ఆధ్వర్యంలో.. వరద బాధితుల సహాయార్థం విద్యార్థులు, వారు సేకరించిన విరాళాలు,  అధ్యాపకులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం ఇచ్చిన మొత్తం 5 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మంగళవారం అందజేశారు. నిరుపేదలకు 5 రూపాయలకే అన్నం పెట్టి ఆకలి తీర్చే "అన్న క్యాంటీన్" కు తమ సంస్థ నుండి మరో లక్ష రూపాయలు చెక్కును అందజేశారు.

సంబంధిత పోస్ట్