జాబ్ మేళా

70చూసినవారు
జాబ్ మేళా
పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి కె. సంజీవరావు మాట్లాడుతూ పెదకూరపాడు శాసనసభ సభ్యులు బాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో శనివారం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల, క్రోసూరు, పల్నాడు జిల్లా నందు జాబ్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లు బుధవారం తెలిపారు. ఈ జాబ్ డ్రైవ్ ను పెదకూరపాడు నియోజకవర్గ పరిసర ప్రాంత యువతి యువకులు అందరూ ఈ జాబ్ మేళాలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనవలసిందిగా తెలియజేశారు.

సంబంధిత పోస్ట్