రేపల్లె పాసింజర్ పెదకూరపాడులో ఆపాలి: ఎమ్మెల్యే

82చూసినవారు
రేపల్లె పాస్ట్ పాసింజర్ పల్నాడు ఎక్స్ప్రెస్ పెదకూరపాడు రైల్వే స్టేషన్ లో ఆపాలని సీపీఐ, సీపీఎం నేతలు ఎమ్మెల్యే కు శనివారం వినతిపత్రం అందించారు. నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడులో ప్రజలు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు వెళ్లాలంటే రైలు ద్వారానే ప్రయాణించాల్సి ఉంటుందని అలాంటి రైలు పెదకూరపాడులో ఆపాలని వారు కోరారు. కార్యక్రమంలో కొమ్మలపాటి శరత్, శేషారావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్