కాలువలో పూడిక తీత

578చూసినవారు
పెదకూరపాడులోని మురికి నీరు ప్రవహించే కాలువను పెదకూరపాడు సర్పంచి రాజు ఆధ్వర్యంలో పూడిక తీత పనులు గురువారం చేపట్టారు. ఈ పూడికతీత పనుల వల్ల మురికి నీరు ప్రవహించడానికి ఉపయోగపడుతుందని రాజు తెలిపారు. పెదకూరపాడు లోని పలు మురికి కాలువలు ప్రవహించే అన్నిటిని పూడిక జీత పనులు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పనులు పంచాయితీ కార్యదర్శి సుధా, పంచాయతీ సిబ్బంది ఉస్మాను, సుభాని ఆధ్వర్యంలో జరిగాయి.

సంబంధిత పోస్ట్