నష్టపోయిన రైతులను ఆదుకోండి

65చూసినవారు
నష్టపోయిన రైతులను ఆదుకోండి
ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు  నంబూరు శంకరరావు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. సుమారు 15 నుంచి 20 వేల రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెట్టిన రైతులు పంట మునిగి తీవ్రంగా నష్టపోయారని వెంటనే ఇన్పుట్ సబ్సిడీ పంటల భీమా అమలు చేసి వారికి అండగా ఉండాలని కోరారు. నష్టపోయిన మొత్తం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్