చెత్త వ్యర్ధాలను తొలగించండి మహాప్రభో..

81చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం ఒకటో వార్డు మాతృశ్రీ శ్రీలక్ష్మీకాంతమ్మ ఆశ్రమం ఎదురు వారం రోజుల నుంచి చెత్త వ్యర్ధాలు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుందని మంగళవారం స్థానికులు ఆరోపించారు. మున్సిపాలిటీ వారికి ఫిర్యాదులు చేసిన వ్యర్ధాలు తొలగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వ్యర్ధాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్