కాకుమాను మండలంలో 18 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ

85చూసినవారు
కాకుమాను మండలంలో 18 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ
కాకుమాను మండలం, కొండపాటూరు గ్రామాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు మంగళవారం మండల స్థాయి అధికారులు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మండల తహసిల్దార్ వెంకటస్వామి మాట్లాడుతూ పిఎంఏవై గ్రామీణ్ యోజన పథకం కింద కాకుమాను, కొండపాటూరు గ్రామాలలోని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. హౌసింగ్ డి ఈ, ఏఈ, సత్యనారాయణ, మారుతి బాబు తోపాటు మండల ఏపీఓ సింగారావు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్