మంగళవారం రోజు వట్టి చెరుకూరు యూనిట్ నందు అనంత వరపాడు గ్రామంలో మహిళా సంఘం సభ్యుల సమక్షంలో ఏటీఎం[ ANY TIME MODEL]మోడల్ కోసం ఆవు పేడ తో ఘనజీవామృతం, ద్రవ జీవామృతం తయారు చేశారు. తర్వాత సంఘం సభ్యులకు పాయింట్ పర్సన్ గురించి చెప్పారు. తర్వాత ప్రతి ఇంటి దగ్గర కిచెన్ గార్డెన్స్ వేసుకోవాలని చెప్పారు.