మహిళలకు ఆహార ఉత్పత్తులకు విలువ జోడింపుపై శిక్షణ కార్యక్రమం

278చూసినవారు
మహిళలకు ఆహార ఉత్పత్తులకు విలువ జోడింపుపై శిక్షణ కార్యక్రమం
వట్టి చెరుకూరు మండలంలోని మండల సమైక్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీఎం డిపిఎం హార్టికల్చర్ సీఈఓ మండల ఎంపీడీవో హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తుల గురించి ఉత్పత్తుల తయారు గురించి తయారు చేయడానికి రుణ సౌకర్యం కల్పిస్తారని చెప్పడం జరిగింది. తర్వాత ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చని చెప్పడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్