రేపు కేంద్ర మంత్రి పెమ్మసాని ప్రతిపాడులో పర్యటన

61చూసినవారు
రేపు కేంద్ర మంత్రి పెమ్మసాని ప్రతిపాడులో పర్యటన
కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పేమ్మసాని చంద్రశేఖర రావు రేపు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో పర్యటించనున్నారని ప్రతిపాడు ఎంపీ కార్యాలయ వర్గం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతిపాడు మండలంలోని కోయవారిపాలెం గ్రామంలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్