కస్తూరి వారి పేటలో భారీ అన్నదానం

71చూసినవారు
కస్తూరి వారి పేటలో భారీ అన్నదానం
చెరుకుపల్లి కస్తూరి వారి పేటలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఐదవ వార్షికోత్సవం సందర్భంగా బుధవారంభారీ అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.డిపి నాయకుడు తాతా రాము ఆధ్వర్యంలో 500 మందికి అన్నదానం జరిగింది.ఈ కార్యక్రమాన్ని టిడిపి నాయకుడు కొనకాల రవికిరణ్ ఆర్థిక సహకారంతో విజయవంతం చేసినట్లు తాతా రాము తెలిపారు. కమిటీ సభ్యులు తాళ్లపల్లి నాగరాజు,కాటూరి సాయికుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్