ఈ-పంట నమోదుకు 15 తుది గడువు

84చూసినవారు
ఈ-పంట నమోదుకు 15 తుది గడువు
ఈ ఏడాది ఖరీఫ్ సాగు ఈ-పంట నమోదుకు 15వతేదీ తుది గవువు అని నకరికల్లు ఏవో కే. దేవదాసు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ-పంట నమోదు చేసుకోవటం ద్వారా రైతులు పంట నష్టం సంభవించినప్పుడు పరిహారం పొందే అవకాశం ఉంటుందని అన్నారు. రైతులందరూ తాము సాగు చేసిన పంటలను ఈనెల 15వ తేదీ లోపు ఆయా గ్రామాల రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయాధికారులు, సహాయకులను సంప్రదించలని తెలిపారు.

సంబంధిత పోస్ట్