సత్తెనపల్లిలో ఫ్లెక్సీల వివాదం

69చూసినవారు
సత్తెనపల్లి మండలం భీమవరంలో ఫ్లెక్సీల వివాదం సోమవారం తీవ్ర దుమారం రేపింది. పల్లెపండుగలో భాగంగా టీడీపీలోని ఓ వర్గం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో ఫ్లెక్సీలను తొలగించమని టీడీపీకి చెందిన మరో వర్గం డిమాండ్ చేయగా తొలగించేందుకు కోడెల వర్గం నిరాకరించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఫ్లెక్సీలు తొలగించగా వివాదం చర్చనీయంశంగా మారింది.

సంబంధిత పోస్ట్