నూతన సచివాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నా

71చూసినవారు
సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామంలో నూతన గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామ ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న అన్ని రకాల పథకాలను అందించేందుకు ఉపయోగపదుతుందని, రైతులకు కాని ప్రజలకు కాని అందుబాటులో ఉంచేందుకే గ్రామ సచివాలయాలు ఉన్నాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్